Tuesday, 3 November 2009

జీవుడి పరమావధి


మొదట ఆత్మ లాభాన్ని పొందు.తదుపరి ధనం సంపాదించు. ఈ వరుసను తల్లక్రిందులు చేయాలని ప్రయత్నించకు.పరమార్ధాన్ని పొందాక సంసారంలో మెలిగినా నీ మనశ్శాంతికి భంగం వాటిల్లబోదు.
శ్రీ రామకృష్ణ బోధామృతము,పే.26.

No comments:

Post a Comment