జీవుడి పరమావధి
రాత్రిపూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి.సూర్యోదయమైనాక అవి కనపడవు.అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవుడా ! అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొనలేకపోయినందువల్ల, భగవంతుడు లేడనవద్దు. శ్రీ రామక్రిష్ణ బోధామృతము,పే.25.


No comments:
Post a Comment